ఏపీ భాజపా నేతలు మోదీని కలిశారు

- September 10, 2016 , by Maagulf
ఏపీ భాజపా నేతలు  మోదీని కలిశారు

ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆంధ్రప్రదేశ్‌ భాజపా నేతలు శనివారం ఉదయం దిల్లీలో కలిశారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు భాజపా నేతలు ధన్యవాదాలు తెలిపారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, ఆకుల సత్యనారాయణ తదితరులు ప్రధానిని కలిసిన వారిలో ఉన్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com