పిల్లల కోసం ప్రారంభ స్క్రీనింగ్ 21 ఆస్పత్రులు నిర్వహించడం లేదు
- September 10, 2016
జెడ: రాజ్యంలోని 21 ప్రసూతి ఆస్పత్రులలో బిడ్డలకు ప్రారంభ స్క్రీనింగ్ పరీక్షలు చేసే అవకాశం లేదని లేదని వర్గాలు వెల్లడించారు.దేశంలో మొత్తం 186 ప్రసూతి ఆసుపత్రులు కొనసాగుతుండగా ఇందులో11.5 శాతం ఆసుపత్రులలో ఆ పరీక్షలు అమలు చేస్తున్నారు.ప్రపంచ కార్యక్రమంలో భాగంగా ఈ ఆసుపత్రుల 11 సంవత్సరాల క్రితం రాజ్యంలో ప్రవేశపెట్టగా అవి విఫలమైనట్లుగా తెలిపారు.ఆరోగ్య కార్యక్రమాలు మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క దీర్ఘకాలిక వ్యాధులు విభాగం డైరెక్టర్ డాక్టర్ మొహమ్మద్ అల్ సైది ఈ సమస్య వ్యాఖ్యానిస్తూ, అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్పత్రులు సమయం ప్రణాళిక ప్రకారం తనిఖీలు చేస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు." 11 సంవత్సరాల క్రితం నుండి ఈ కార్యక్రమాన్ని మూడు దశల్లో నిర్వహిస్తారు. ప్రస్తుతం రెండవ దశ దాదాపు పూర్తి కాబడింది కానీ మా దృష్టి బిడ్డలకు పరీక్షలు చేసేందుకు ప్రైవేట్ ఆస్పత్రులు ఈ పరీక్షలు వేరే ఇతర ప్రయోజనం కోసం వాడటం తాము గుర్తిస్తున్నట్లు ఆయన తెలిపారు. నవజాత శిశువులలో ప్రారంభ స్క్రీనింగ్ తనిఖీల ద్వారా భౌతిక మరియు మానసిక సామర్ధ్యపు వైకల్యాలని , అలాగే వైకల్యాలు కలిగించే జన్యు లోపాలు నిరోధించవచ్చు.స్క్రీనింగ్ నమూనా ఖచ్చితమైన ఫలితాలు రావాలంటే శిశువు పుట్టిన తరువాత 24-72 గంటల్లో ఈ పరీక్షలు చేయించాలి. 17 నుంచి 25 కు వ్యాధులు పరిధి, ఎక్కువగా జన్యుసంబంధించినవి గుర్తించవచ్చు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







