వెంకటేష్ సరసన నిత్యామీనన్..
- September 10, 2016
బాబు బంగారం సినిమాతో సక్సెస్ అందుకున్న విక్టరీ వెంకటేష్, వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే సాలా ఖద్దూస్ రీమేక్ గా తెరకెక్కుతున్న.. గురు(వర్కింగ్ టైటిల్) సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న వెంకీ, ఆ తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్ లో పెట్టాడు. ఇటీవల బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన ఓ యువ దర్శకుడితో సినిమా చేసేందుకు అంగీకరించాడు.రామ్ హీరోగా తెరకెక్కిన నేను శైలజ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన కిశోర్ తిరుమల, దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కు అంగీకరించాడు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన మలయాళి భామ నిత్యామీనన్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించిన నిత్యా, వెంకటేష్ తో కలిసి నటిస్తుండటపై ఆనందం వ్యక్తం చేసింది
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







