త్వరలో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ పునర్వ్యవస్తీకరణ
- September 10, 2016
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ పునర్వ్యవస్తీకరణ త్వరలోనే ఉంటుందన్నది కొంతకాలంగా వినిపిస్తోన్న మాట. దీనిపై ఇప్పుడు చాలా వరకూ క్లారిటీ వచ్చేసింది. దసరా తర్వాత జరుగబోయే ఎపి క్యాబినెట్ రీ షఫ్లింగ్ లో ఐదుగురు కొత్తవాళ్లకు అవకాశం దక్కనుందని సమాచారం.
వీళ్లెవరంటే.. అనిత, భూమా నాగిరెడ్డి, బొండా ఉమ, లోకేష్. వైసిపి ఎమ్మెల్యే రోజాపై వీరోచిత పోరాటం చేసిన అనిత కు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పిఎసి ఛైర్మన్ పదవినికూడా వదులుకుని వచ్చిన భూమా నాగిరెడ్డి, ఇటీవల పార్టీ వాణిని గట్టిగా వినిపిస్తూ కాపు సామాజిక వర్గానికి చెందిన బొండా ఉమ, ఇక పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తోన్న లోకేష్ ను ప్రభుత్వంలోకి తీసుకోవాలని చాలా కాలంగా తెలుగుతమ్ముళ్లు చేస్తున్న డిమాండ్ మేరకు నారా లోకేష్.ఈ దఫా మంత్రివర్గంలో స్థానం పొందబోతున్నారన్నది విశ్వసనీయవర్గాల సమాచారం. ఇక ఐదో వ్యక్తి ఎవరనేదానిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







