24 నుంచి ప్రారంభం కానున్న'సెలబ్రిటీ బ్యాట్మింటన్ లీగ్'
- September 12, 2016
సెలబ్రిటీ బ్యాట్మింటన్ లీగ్లో తలపడనున్న టాలీవుడ్ థండర్స్ ప్రాంచైజీని ప్రముఖ కథానాయకుడు నాగచైతన్య ఆవిష్కరించారు. సోమవారం సాయంత్రం మాదాపూర్లోని ఆవాస హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో సినీనటులు తరుణ్, నిఖిల్, సుధీర్బాబుతో పాటు, సినీ తారలు మంచులక్ష్మి, ఛార్మి, సంజన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒలంపిక్స్లో సింధు విజయం తర్వాత బ్యాడ్మింటన్ క్రీడకు ఆదరణ పెరిగిందని నాగచైతన్య చెప్పారు. ఈ లీగ్ విజయవంతం కావాలని ఆకాక్షించారు. టాలీవుడ్ థండర్స్ జట్టుకు సుధీర్బాబు కెప్టెన్గా వ్యవహరిస్తుండగా తరుణ్, నిఖిల్, కౌశల్, నవీన్, సత్య, అనిల్, కృష్ణచైతన్య జట్టు సభ్యులుగా ఉన్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







