ముస్లిం సోదరులు బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు..
- September 12, 2016
త్యాగనిరతి, సేవ, భక్తి భావానికి ప్రతీక అయిన బక్రీద్ పర్వదినాన్ని తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. హైదరాబాద్ మక్కా మసీదు వద్దకు వేలాదిగా తరలివచ్చిన ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. వర్షం కారణంగా ప్రార్థనల సమయంలో కొంత అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి
- ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!







