అతి త్వరలో 3,200 హౌసింగ్ యూనిట్స్
- September 13, 2016
మనామా: క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా త్వరలో 3,200 హౌసింగ్ యూనిట్స్ని పంపిణీ చేయనున్నట్లు మినిస్టర్ బాసిమ్ అల్హామర్ చెప్పారు. సెప్టెంబర్ 25 నుంచి ఈ పంపిణీని ప్రారంభించేందుకు మినిస్ట్రీ ఏర్పాట్లు చేస్తోంది. హౌసింగ్ మినిస్ట్రీకి చెందిన అధికారులు, సెలవురోజులు మరియు వారాంతాల్లో కూడా వర్క్ చేస్తున్నారనీ, లబ్దిదారులు, వెయిటింగ్ లిస్ట్ మీద కసరత్తులు చేస్తున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈస్ట్ హిద్ ప్రాజెక్ట్ - ముహర్రాక్, రియాద్ అక్సర్ హజియాత్ ప్రాజెక్టులు - సదరన్ గవర్నరేట్ పరిధిలోనూ బ్లాక్ 609 ప్రాజెక్ట్ సిట్రా - క్యాపిటల్ గవర్నరేట్ పరిధిలోనూ ఈ హౌసింగ్ యూనిట్స్ పంపిణీ జరుగుతుంది. అల్హమర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, మినిస్ట్రీ 3,000 యూనిట్స్ని ఈద్ అల్ ఫితర్ సమయంలో షెడ్యూల్ ప్రకారం పంపిణీ చేయడంలో సక్సీడ్ అయ్యిందని తెలిపారు.
తాజా వార్తలు
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!
- ఒమన్లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!
- మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!
- వివిధ ప్రదేశాలలో ఈదియా ATMలు ప్రారంభం..!!
- రాజద్రోహం కేసులో మరణశిక్షకు ప్రాసిక్యూషన్ పిలుపు..!!
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!









