ఎయిర్ ఏషియా ఉచిత ఆఫర్..
- September 13, 2016
కావేరీ గొడవల నేపథ్యంలో బెంగళూరు నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్ళే ప్రయాణీకులకు ఎయిర్ ఏషియా ఉచిత ఆఫర్ ఇచ్చింది. సోమవారం బెంగళూరులో తలెత్తిన హింసాత్మక సంఘటనల దృష్ట్యా రాత్రికి రాత్రే తన నిర్ణయాన్ని ప్రకటించింది. కెంపేగౌడ విమానాశ్రయం నుంచి హైదరాబాద్, చెన్నై, గోవా, ముంబై తదితర ప్రాంతాలకు వెళ్లదలచిన ప్రయాణీకులకు ఎటువంటి చార్జీలు లేకుండానే అవకాశం కల్పించింది. ప్రయాణీకుల పరిస్థితి అర్థం చేసుకొనే ఎయిర్ ఏషియా సంస్థ ని ర్ణయం తీసుకున్నట్లు సంస్థ డైరెక్టర్ బెంగళూరులో ప్రకటించారు.
తాజా వార్తలు
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!
- విదేశాలలో చిక్కుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!!
- ఆ రెండు కేసుల్లోనే అబార్షన్..షురా కౌన్సిల్ ఆమోదం..!!
- 80 అదనపు విమానాలు..97వేల మందికి లబ్ధి..!!
- ఖతార్ లో లేబర్ మినిస్ట్రీ సేవలు ప్రారంభం..!!









