'పింక్' చిత్రం ఈ దేశానికి చాలా ముఖ్యం : రానా
- September 14, 2016
ముంబయి: 'పింక్' చిత్రం భారతదేశానికి చాలా ముఖ్యమని నటుడు రానా దగ్గుబాటి అన్నారు. ఈ చిత్రాన్ని చూసిన ఆయన ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. 'ఇప్పుడే అద్భుతమైన చిత్రాన్ని చూశాను. 'పింక్' చిత్రం ఈ దేశానికి చాలా ముఖ్యం' అని ట్వీట్ చేశారు. దీనికి తాప్సి స్పందిస్తూ.. రానాకు ధన్యవాదాలు తెలిపారు.ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'పింక్' చిత్రాన్ని ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు గత కొద్దిరోజులుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్క్రీనింగ్లో చూశారు. కంగనా రనౌత్, కృతి సనన్, దియామీర్జా, సోఫీచౌదరి, ప్రీతీజింటా, యామీ గౌతమ్ తదితరులు చిత్రాన్ని చూశారువీరిలో పలువురు ట్విట్టర్ వేదికగా చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురిపించారు
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







