ప్రముఖులు 'నిర్మలా కాన్వెంట్' ప్రీమియర్ షోకు హాజరయ్యారు
- September 15, 2016
శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రియాశర్మ జంటగా నటించిన చిత్రం 'నిర్మలా కాన్వెంట్'. నాగార్జున ప్రత్యేక పాత్రలో నటించారు. జి. నాగ కోటేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నిమ్మగడ్డ ప్రసాద్, నాగార్జున సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ప్రీమియర్ షోను బంజారాహిల్స్ పీవీఆర్లో ప్రదర్శించారు. ఈ షోకు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, సినీ ప్రముఖులు చిరంజీవి, అల్లు అరవింద్, తమ్మారెడ్డి భరద్వాజ, సాయికుమార్, తారకరత్న, తరుణ్, నాని, ఆది, ఛార్మి తదితరులు హాజరయ్యారు. సినిమాను వీక్షించిన అనంతరం రోషన్తోపాటు చిత్ర బృందాన్ని ప్రముఖులు అభినందించారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







