ప్రముఖులు 'నిర్మలా కాన్వెంట్' ప్రీమియర్ షోకు హాజరయ్యారు
- September 15, 2016
శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రియాశర్మ జంటగా నటించిన చిత్రం 'నిర్మలా కాన్వెంట్'. నాగార్జున ప్రత్యేక పాత్రలో నటించారు. జి. నాగ కోటేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నిమ్మగడ్డ ప్రసాద్, నాగార్జున సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ప్రీమియర్ షోను బంజారాహిల్స్ పీవీఆర్లో ప్రదర్శించారు. ఈ షోకు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, సినీ ప్రముఖులు చిరంజీవి, అల్లు అరవింద్, తమ్మారెడ్డి భరద్వాజ, సాయికుమార్, తారకరత్న, తరుణ్, నాని, ఆది, ఛార్మి తదితరులు హాజరయ్యారు. సినిమాను వీక్షించిన అనంతరం రోషన్తోపాటు చిత్ర బృందాన్ని ప్రముఖులు అభినందించారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









