పర్యావరణ ఇంధన ప్రాజెక్టుకు 26 వేలమంది కార్మికులు అవసరం...
- September 16, 2016
కువైట్ సిటీ,: పర్యావరణ ఇంధన ప్రాజెక్ట్ కోసం 26 వేలమంది కార్మికులు అవసరం కాగా, వివిధ దేశాలకు చెందిన సుమారు వేయమంది ఉద్యోగులు వారానికి ఈ ప్రయోజనం కోసం కువైట్ చేరుకొంటున్నట్లు " మా గల్ఫ్ డాట్ కామ్ " కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ (కె ఎన్ పి సి ) లో ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసింది. ఆ సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టు 65 శాతం పనులు ఇప్పటి వరకు పూర్తికాబడిందని మిగిలిన 80 శాతం పనులు మార్చి 31, 2017 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పూర్తి కాగలదని అంచనా వేయబడింది. ఫింటస్ , మఃబౌల మరియు మంగాఫ్ ప్రాంతాలలో మూడు సంవత్సరాలుగా ఉన్న ఖాళీ భవనాలు మరియు అపార్ట్ సంబంధించిన కార్మిక సమస్యలను సైతం పర్యావరణ ఇంధన ప్రాజెక్ట్ పరిష్కరించుకుంది
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







