అంతర్గత పర్యవేక్షణ కోసం రైలు ఉద్యోగులకు ఆడిట్ పర్మిట్
- September 16, 2016
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్.టి.ఎ) తమ అంతర్గత రైల్వే ఉద్యోగుల ఆడిట్ యొక్క ప్రాముఖ్యత వివరించి దానిపై అవగాహన కల్పించారు.ఆడిట్ పద్ధతులకు అనుమతి ఇవ్వడం సంస్థల యూనిట్ల యొక్క అంతర్గత పర్యవేక్షణ కొనసాగించడం ద్వారా క్వాలిఫై పేరుతో ఆడిట్ పర్మిట్ పై ఒక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది.ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా నైపుణ్యాలు, సామర్ధ్యాలు మరియు ఆర్.టి.ఎ ఉద్యోగుల్లో జ్ఞానం మెరుగుపరచుకోనేందుకు అవకాశం ఏర్పడుతుందని , హ్యూమన్ రిసోర్సెస్ & డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కవతెర కాజిమ్ అన్నారు.ఆడిట్ పర్మిట్ అందించడం కారణంగా అత్యధిక స్థాయిలో అంతర్గత నియంత్రణ యొక్క సాధన కనబడటంతో పాటు ఉద్యోగులలో పారదర్శకతకు భరోసా ఏర్పడుతుందన్నారు. తద్వారా ఆర్.టి.ఎ యొక్క వ్యూహం ప్రతిబింబిస్తుంది అంతర్గత ఆడిట్ శాఖ ఈ కార్యక్రమం చేపట్టారు ఇటువంటి విధానం ఒక సృజనాత్మక పనిని సంస్థలో ఆ తరహా వాతావరణం వల్ల విశ్వాసం పటిష్టపరచడంతోపాటు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్.టి.ఎ) ఉద్యోగులలో నిజాయతీతో కూడిన క్రమశిక్షణ అలవరుతుందని ఆయన అన్నారు
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







