భారత స్టార్ క్రికెటర్లకు 'అర్జున' ప్రదానం
- September 16, 2016
ఉత్తమ ప్రతిభ కనబర్చిన భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, అజింక్య రహానెలకు ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డును శుక్రవారం ప్రదానం చేశారు. కేంద్ర క్రీడలశాఖ మంత్రి విజయ్గోయల్ దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీటిని ప్రదానం చేశారు.
అర్జున అవార్డులను 1961లో నెలకొల్పారు. ఈ అవార్డు అందుకుంటున్న సమయానికి ముందు నాలుగేళ్లు వరుసగా నిలకడగా రాణించిన క్రీడాకారులతో పాటు నాయకత్వం, క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణలను పరిగణలోకి తీసుకోని వీటిని అందజేస్తున్నారు. .
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









