భారత స్టార్ క్రికెటర్లకు 'అర్జున' ప్రదానం
- September 16, 2016
ఉత్తమ ప్రతిభ కనబర్చిన భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, అజింక్య రహానెలకు ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డును శుక్రవారం ప్రదానం చేశారు. కేంద్ర క్రీడలశాఖ మంత్రి విజయ్గోయల్ దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీటిని ప్రదానం చేశారు.
అర్జున అవార్డులను 1961లో నెలకొల్పారు. ఈ అవార్డు అందుకుంటున్న సమయానికి ముందు నాలుగేళ్లు వరుసగా నిలకడగా రాణించిన క్రీడాకారులతో పాటు నాయకత్వం, క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణలను పరిగణలోకి తీసుకోని వీటిని అందజేస్తున్నారు. .
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







