భారత స్టార్ క్రికెటర్లకు 'అర్జున' ప్రదానం
- September 16, 2016
ఉత్తమ ప్రతిభ కనబర్చిన భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, అజింక్య రహానెలకు ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డును శుక్రవారం ప్రదానం చేశారు. కేంద్ర క్రీడలశాఖ మంత్రి విజయ్గోయల్ దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీటిని ప్రదానం చేశారు.
అర్జున అవార్డులను 1961లో నెలకొల్పారు. ఈ అవార్డు అందుకుంటున్న సమయానికి ముందు నాలుగేళ్లు వరుసగా నిలకడగా రాణించిన క్రీడాకారులతో పాటు నాయకత్వం, క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణలను పరిగణలోకి తీసుకోని వీటిని అందజేస్తున్నారు. .
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









