అధికారంలోకి వస్తే విమోచన దినం జరుపుతామని అనలేదు : నాయిని
- September 16, 2016
అధికారంలోకి వస్తే విమోచన దినం జరుపుతామని అనలేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17 సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండాను హోంమంత్రి ఎగురువేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమోచన దినాన్ని జరపాలనేది బీజేపీ డిమాండ్ అని అయితే భారత్లో విలీనమవుతామని వల్లభాయ్పటేల్కు ఆనాడు నిజాం చెప్పారని గుర్తు చేశారు. మతసామరస్యం, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కేసీఆర్ పాలన కొనసాగుతుందని తెలిపారు.రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యంలోకి అడుగుపెట్టిన రోజు ఇది అని హోంమంత్రి నాయిని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







