బహ్రెయిన్ ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో భారీ చేరికలు!
- September 17, 2016
గల్ఫ్ లో కూడా గులాబీ జెండా రెపరెపలాడుతోంది మనామా ఏరియాలో తేది16/9/2016 శుక్రవారం రోజు మధ్యాహ్నం (4:00) గంటలకు బహ్రెయిన్ లో వివిధ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు కెసిఆర్ అభిమానులు 40 మంది సహా పలువురు ప్రజా ప్రతినిధులు. ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ ముఖ్య నాయకుల సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ అభిమానులకు ఎన్నారై టిఆర్ఎస్ ఎప్పుడు అన్నడగా ఉంటదని మన తెలంగాణా అభివృద్ధి ఓక టిఆర్ఎస్ తోనే సాధ్యం మని ఓక ప్రకటనలో పయ్యావుల శ్రీనివాస్ గారు తెలిపారు.
--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)


తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







