ఉగ్రదాడిపై ప్రధాని తీవ్రంగా ఖండించారు...
- September 18, 2016
జమ్మూకశ్మీర్లోని యురి సెక్టార్లో సైనిక కార్యాలయంపై ఉగ్రదాడిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో 17 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంమంత్రి రాజ్నాథ్సింగ్తో మాట్లాడి ఘటన వివరాలు తెలసుకున్నారు.17 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడం భాదాకరం: సుభాష్, రక్షణశాఖ సహాయమంత్రిచొరబాట్లను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది: నిర్మల్ సింగ్, జమ్మూకశ్మీర్ ఉపముఖ్యమంత్రి
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









