భారత్పై పాక్ దాడిని తీవ్రంగా ఖండించిన అమెరికా
- September 18, 2016
భారత్పై పాక్ ముష్కరదాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఆదివారం యురి సెక్టార్లో జరిగిన దాడిలో 17మంది జవాన్లు మృతి చెందగా, 19మంది గాయాలతో బయటపడిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనపై భారత్లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ స్పందిస్తూ... యురిలో జరిగిన ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, దాడిలో వీరమరణం పొందిన సైనిక కుటుంబాలు ధైర్యంగా ఉండాలని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







