ఈ నెల 30న విడుదల కానున్న 'తను వచ్చెనంట'

- September 18, 2016 , by Maagulf
ఈ నెల 30న విడుదల కానున్న 'తను వచ్చెనంట'

వెంకట్ కచర్ల దర్శకత్వంలో తొలిసారి తెలుగు తెరపై జాంబీ , కామెడీ కాంబినేషన్ లో జామెడీగా తెరకెక్కిన చిత్రం తను వచ్చెనంట. ఈ చిత్రంలో జబర్తస్త్ యాంకర్ రేష్మి ప్రధాన పాత్ర పోషిస్తుంది. తేజ, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్ విడుదల చేయడంతో పాటు సెప్టెంబర్ 30న 'తను వచ్చెనంట' థియేటర్లలోకి రానున్నట్టు ఎనౌన్స్ చేశారు. అయితే ఈ చిత్రం దెయ్యం చిత్రం కాదని రేష్మి తన అఫీషియల్ పేజ్ ద్వారా తెలపడం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com