ఈ నెల 30న విడుదల కానున్న 'తను వచ్చెనంట'
- September 18, 2016
వెంకట్ కచర్ల దర్శకత్వంలో తొలిసారి తెలుగు తెరపై జాంబీ , కామెడీ కాంబినేషన్ లో జామెడీగా తెరకెక్కిన చిత్రం తను వచ్చెనంట. ఈ చిత్రంలో జబర్తస్త్ యాంకర్ రేష్మి ప్రధాన పాత్ర పోషిస్తుంది. తేజ, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్ విడుదల చేయడంతో పాటు సెప్టెంబర్ 30న 'తను వచ్చెనంట' థియేటర్లలోకి రానున్నట్టు ఎనౌన్స్ చేశారు. అయితే ఈ చిత్రం దెయ్యం చిత్రం కాదని రేష్మి తన అఫీషియల్ పేజ్ ద్వారా తెలపడం విశేషం.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







