పారాలింపిక్స్ ముగింపు సంబరాలు అంబరాన్ని అంటాయి
- September 19, 2016
: రియోలో జరిగిన పారాలింపిక్స్ ముగింపు సంబరాలు అంబరాన్ని అంటాయి. కళాకారులు చేసిన నృత్యాలు, మిరుమిట్లు గొలిపే లేజర్షోతో మారకానా స్టేడియం హోరెత్తిపోయింది. బాణాసంచా వెలుగుల మధ్య వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. అనంతరం పారాలింపిక్స్ పతాకాన్ని రియో ఆర్గనైజర్ కార్విన్ టోక్యో గవర్నర్ చేతికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన అథ్లెట్లకు, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా పలువురు దివ్యాంగులు ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వేడుకల ప్రారంభానికి ముందు శనివారం మృతిచెందిన ఇరాన్ సైక్లిస్ట్ బాహ్మాన్ గొల్బార్నెజాద్కి నివాళులర్పించారు.2020లో పారాలింపిక్స్ జపాన్ రాజధాని టోక్యోలో నిర్వహించనున్నారు
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









