పౌరుల కేసుల విచారణకు ప్రత్యేక విభాగం
- September 19, 2016
కువైట్: పౌర కేసుల నిర్వహణను బాధ్యత కలిగిన ఒక ప్రత్యేక విభాగానికి అప్పచెప్పనున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ( మోయి) తెలిపింది.మంత్రిత్వ శాఖ యొక్క న్యాయ భారం తగ్గించడానికి ఈ ప్రక్రియను రూపొందించినట్లు ఆదివారం ప్రకటించారు. ఒక పత్రికా సమావేశంలో ఈ సమస్యపై కరెక్షనల్ సంస్థలు మరియు జైళ్ల మోయి సహాయ కార్యదర్శి మేజర్ జనరల్ ఖలీద్ అల్ డీన్ మాట్లాడుతూ, విచారణ కోసం వేచి ఉన్న పౌరుల సేవ కోసం నేరారోపణ ప్రక్రియ ఈ విభాగం ద్వారా సులభతరం కానున్నట్లు ఆయన చెప్పారు.
న్యాయశాఖ యొక్క చట్ట అమలు శాఖ మేజర్ జనరల్ మాజిద్ అల్ మాజిద్ మంత్రిత్వశాఖ ముఖ్య అన్ని పౌర కేసులలో పూర్తిగా చట్టపరమైన ప్రక్రియలు తీసుకొంటూ ఆయా సందర్భాలలో పలు తీర్పులను శ్రద్ధతో పరీక్షించదలిచినట్లు భద్రతా దళాలు సైతం ఈ కొత్త యూనిట్ ఒక సంక్షిప్త ట్రయల్ కాలానికి వచ్చే వారం తర్వాత అక్టోబర్లో విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 6,895 మంది పౌరుల కేసులను పరిశీలనా లోనికి తీసుకొన్నట్లు ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..









