కశ్మీర్లో మళ్లీ ఉగ్రవాదులు చెలరేగిపోయారు
- September 19, 2016
మొన్నటి యూరి ఘటనను మరువక ముందే ఉగ్రవాదులు మళ్లీ చెలరేగిపోయారు. కశ్మీర్లోని హంద్వారాలో పోలీస్ పోస్ట్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కశ్మీర్ పోలీసులు కూడా ఉగ్రమూకలకు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పోలీసులను ఎదుర్కోలేని ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయ్యారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









