కశ్మీర్లో మళ్లీ ఉగ్రవాదులు చెలరేగిపోయారు
- September 19, 2016
మొన్నటి యూరి ఘటనను మరువక ముందే ఉగ్రవాదులు మళ్లీ చెలరేగిపోయారు. కశ్మీర్లోని హంద్వారాలో పోలీస్ పోస్ట్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కశ్మీర్ పోలీసులు కూడా ఉగ్రమూకలకు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పోలీసులను ఎదుర్కోలేని ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయ్యారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







