కోల్కతా విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
- September 20, 2016
కోల్కతా విమానాశ్రయానికి మంగళవారం ఉదయం బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. ఉదయం 8.20 గంటల సమయంలో కోల్కతా నుంచి గువహాటికి బయలుదేరనున్న ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చేస్తామంటూ ఓ మహిళ ఎయిర్ట్రాఫిక్ కంట్రోల్కు ఫోన్ చేసి బెదిరించింది. వెంటనే అధికారులు అప్రమత్తమై విమానాన్ని నిలిపివేశారు. ఎయిర్పోర్ట్ను కట్టుదిట్టం చేసి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. బాంబ్ స్వా్కడ్ను రప్పించి తనిఖీలు చేయిస్తున్నారు. తాత్కాలికంగా విమాన రాకపోకలను నిలిపివేశారు.
తాజా వార్తలు
- మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- భారత్-కివీస్ టీ20 ఫైనల్..
- మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్
- ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్
- 6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!









