కోల్‌కతా విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

- September 20, 2016 , by Maagulf
కోల్‌కతా విమానాశ్రయానికి  బాంబు బెదిరింపు

కోల్‌కతా విమానాశ్రయానికి మంగళవారం ఉదయం బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. ఉదయం 8.20 గంటల సమయంలో కోల్‌కతా నుంచి గువహాటికి బయలుదేరనున్న ఎయిర్‌ ఇండియా విమానాన్ని పేల్చేస్తామంటూ ఓ మహిళ ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోల్‌కు ఫోన్‌ చేసి బెదిరించింది. వెంటనే అధికారులు అప్రమత్తమై విమానాన్ని నిలిపివేశారు. ఎయిర్‌పోర్ట్‌ను కట్టుదిట్టం చేసి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. బాంబ్‌ స్వా్కడ్‌ను రప్పించి తనిఖీలు చేయిస్తున్నారు. తాత్కాలికంగా విమాన రాకపోకలను నిలిపివేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com