కోల్కతా విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
- September 20, 2016
కోల్కతా విమానాశ్రయానికి మంగళవారం ఉదయం బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. ఉదయం 8.20 గంటల సమయంలో కోల్కతా నుంచి గువహాటికి బయలుదేరనున్న ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చేస్తామంటూ ఓ మహిళ ఎయిర్ట్రాఫిక్ కంట్రోల్కు ఫోన్ చేసి బెదిరించింది. వెంటనే అధికారులు అప్రమత్తమై విమానాన్ని నిలిపివేశారు. ఎయిర్పోర్ట్ను కట్టుదిట్టం చేసి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. బాంబ్ స్వా్కడ్ను రప్పించి తనిఖీలు చేయిస్తున్నారు. తాత్కాలికంగా విమాన రాకపోకలను నిలిపివేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







