ఒమన్ లో నిర్మాణ సంస్థలకు ఆఖరీ గడువు తేదీ పొడగింపు
- September 20, 2016
మస్కట్ : పరిశ్రమలో కొత్త చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణం కంపెనీలు గడువుని మంత్రిత్వ శాఖ పొడిగించారు. మంత్రివర్గ నిర్ణయం ప్రకారం డిసెంబర్ 31 వ తేదీ 2016 నాటికి ఆయా కంపెనీ పరిస్థితులపై నిర్ణయం పరిగణనలోకి తీసుకుంటుందని వాణిజ్య, పరిశ్రమల మంత్రి డాక్టర్ ఆలీ బిన్ మసూద్ అల్ సునైడీ జారీ చేశారు. నిర్మాణ కంపెనీల క్రమబద్ధీకరణ లక్ష్యం ఏమిటంటే నిర్మాణరంగ పరిశ్రమలలో ఒక ఆకర్షణీయమైన వాతావరణం సృష్టించడం జాతీయ మానవ వనరుల ఉత్పత్తిని ఏర్పరచి ఓమనియుల ఈ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించడం ప్రధాన ఉద్దేశ్యం కాగా అక్రమ వాణిజ్య పరిమితం చేసి కొన్ని నిర్మాణ సంస్థలలో ఉన్న సాంకేతిక మరియు పాలనాపరమైన నైపుణ్యాలు మెరుగుపరిచే దిశగా కృషి చేయనుంది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







