అరబ్ సోషల్ మీడియా ఇన్ఫ్యుయెన్సర్స్ సమ్మిట్ దుబాయ్లో
- September 20, 2016
దుబాయ్: వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది యూఏఈ, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ డైరెక్షన్లో దుబాయ్ ప్రెస్ క్లబ్, రెండవ అరబ్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సమ్మిట్ (ఎఎస్ంఐఎస్)ని నిర్వహించనుంది. రీజినల్ అలాగే ఇంటర్నేషనల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మరియు ఎక్స్పర్ట్స్ని ఆకర్షించేలా దేబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద డిసెంబర్ 6 నుంచి 7 వరకు ఈ ఈవెంట్ జరగనుంది. దుబాయ్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ మరియు ఛైర్ పర్సన్ - ఆర్గనైజింగ్ కమిటీ మోనా అల్ మర్రి మాట్లాడుతూ, షేక్ మొహమ్మద్ డైరెక్షన్లో ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అరబ్ సొసైటీకి కమ్యూనికేషన్ మీడియం ద్వారా మెరుగైన సేవలు అందించేందుకోసం, విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేందుకోసం ఈ ఈవెంట్ ఉపయోగపడ్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. తొలి ఎడిషన్ అరబ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మార్చ్ 2015లో జరిగింది. 2500 పార్టిసిపెంట్స్, 38 ఎక్స్పర్ట్స్ ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. 37 మందికి అరబ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అవార్డ్ని ఆ సీజన్లో అందించారు.
తాజా వార్తలు
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన









