వారానికి 238 ట్రిప్స్: ఎస్ఆర్ఓ
- September 20, 2016
దమ్మమ్: సౌదీ రైల్వేస్ ఆర్గనైజేషన్ (ఎస్ఆర్ఓ), రియాద్, దమ్మమ్, హుఫుఫ్ మధ్య ఫ్రీక్వెన్సీని వారానికి 238 ట్రిప్స్కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 18 నుంచి ఈ పెంపుదల అమల్లోకి వచ్చింది. రియాద్ మరియు దమ్మమ్ మధ్య వారానికి 82 ట్రిప్పులు, రియాద్ మరియు హుఫుఫ్ మధ్య 68 త్రిప్పులు, దమమ్మమ్ మరియు హుఫుఫ్ మధ్య 88 ట్రిప్పులు ఇకపై నడిపేలా చర్యలు తీసుకున్నారు. కొత్త షెడ్యూల్ అబ్కైక్ స్టేషన్ (రియాద్ దమమ్మమ్ మరియు హఫఫ్) మధ్య 61 ట్రిప్లు ఉంటాయి. ఈ ట్రిప్ల పెంపకంతో ప్రయాణీకుల అవసరాలు తీరతాయని అంచనా వేస్తున్నామని అన్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా మొత్తం 888,000 మంది ప్రయాణీకుల్ని గమ్యస్థానాలకు చేర్చారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ప్రయాణీకుల సంఖ్య 49,000 వరకు పెరిగింది.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









