వారానికి 238 ట్రిప్స్: ఎస్ఆర్ఓ
- September 20, 2016
దమ్మమ్: సౌదీ రైల్వేస్ ఆర్గనైజేషన్ (ఎస్ఆర్ఓ), రియాద్, దమ్మమ్, హుఫుఫ్ మధ్య ఫ్రీక్వెన్సీని వారానికి 238 ట్రిప్స్కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 18 నుంచి ఈ పెంపుదల అమల్లోకి వచ్చింది. రియాద్ మరియు దమ్మమ్ మధ్య వారానికి 82 ట్రిప్పులు, రియాద్ మరియు హుఫుఫ్ మధ్య 68 త్రిప్పులు, దమమ్మమ్ మరియు హుఫుఫ్ మధ్య 88 ట్రిప్పులు ఇకపై నడిపేలా చర్యలు తీసుకున్నారు. కొత్త షెడ్యూల్ అబ్కైక్ స్టేషన్ (రియాద్ దమమ్మమ్ మరియు హఫఫ్) మధ్య 61 ట్రిప్లు ఉంటాయి. ఈ ట్రిప్ల పెంపకంతో ప్రయాణీకుల అవసరాలు తీరతాయని అంచనా వేస్తున్నామని అన్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా మొత్తం 888,000 మంది ప్రయాణీకుల్ని గమ్యస్థానాలకు చేర్చారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ప్రయాణీకుల సంఖ్య 49,000 వరకు పెరిగింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







