1.4 మిలియన్ విలువ చేసే ఆభరణాల దొంగలు పట్టివేత
- September 21, 2016
మస్కట్ : ముత్తరః మరియు సీబ్ ప్రాంతాలలో బంగారు దుకాణాలలో 1.4 మిలియన్ విలువ చేసే ఆభరణాలని దొంగిలించిన ఘటనకు సంబంధించిన ఆసియా జాతీయులు సమూహ చోరులను రాయల్ ఒమాన్ పోలీసులు పట్టుకొన్నారు. సీబ్ మరియు ముత్తరః పోలీసు స్టేషన్లు సహకారంతో, విచారణలు మరియు మస్కట్ గవర్నటీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డైరెక్టరేట్ జనరల్ ఈ కేసుని చేధించారు. రాయల్ ఒమాన్ పోలీసులకు చెందిన ఒక ఉన్నతాధికారి మాట్లాడుతూ, ఈ దొంగలు తొలుత ఆభరణాలను దుకాణాన్నీ ఎంచుకొని రక్షిత లోహ షట్టర్ కత్తిరించి లోపలకు ప్రవేశిస్తారని ఆయన తెలిపారు. ఈ దొంగలని పెట్టుకొనేందుకు ఒక ప్రత్యేక బృందం ఆభరణాల చోరీల దర్యాప్తునకు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ దొంగలు తమ నేరాలను ఒప్పుకున్నట్లు చెప్పారు. వీరు తమ ఇళ్లలో బంగారు వస్తువులు కరిగించి విదేశాలకు ఆ బంగారంనీ అక్రమంగా స్మగ్లింగ్ చేస్తారని రాయల్ ఒమాన్ పోలీసులు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









