తదుపరి చిత్రంకు రెడీ అవుతున్న నిఖిల్..
- September 22, 2016
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ జాగ్వార్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని దసరా కానుకగా ముందుకు రానుంది జాగ్వార్ చిత్రం. ఈ చిత్రం రిలీజ్ కాకముందే కుమార స్వామి తన కొడుకు తదుపరి చిత్రంపై అప్పుడే ఆలోచనలు చేస్తున్నాడు. తెలుగు ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్స్ నిఖిల్ రెండో సినిమాను డైరెక్ట్ చేస్తారని జాగ్వార్ ఆడియో రిలీజ్ సందర్భంగా కుమార్ స్వామి ప్రకటించారు. అయితే ఈ లిస్టులో పూరి జగన్నాథ్, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది పట్టాలెక్కనున్నట్లు సమాచారం. కొడుకు కోసం ఎక్కడా రాజీపడట్లేదు కుమారస్వామి.
తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







