ఇద్దరు పీఓకే అనుమానితులను పట్టుకున్న బిఎస్ఎఫ్ దళాలు
- September 22, 2016
జమ్ముకాశ్మీర్ యూరీ సెక్టార్లో ఇద్దరు అనుమానితులను ఇండియన్ ఆర్మీ, బిఎస్ఎఫ్ దళాలు పట్టుకున్నాయి. ఈ ఇద్దరూ పాక్ ఆక్రమిత కాశ్మీర్కు చెందినవారు. వీరినుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ఇంటరాగేషన్ నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం యూరీ సెక్టార్లోని ఆర్మీ స్థావరంపై పాక్ ప్రేరిత ఉగ్రవాదుల దాడి అనంతరం భారత బలగాలు అప్రమత్తంగా ఉంటున్నాయి. నవాజ్ హిజ్బుల్ కమాండర్లా మాట్లాడుతున్నారు. యూరీ సెక్టార్లో తాజాగా పట్టుబడినవారు ఉగ్రవాద దాడికి వచ్చారా లేక వారి ఏజెంట్లా అనేది తేలనుంది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









