ఇద్దరు పీఓకే అనుమానితులను పట్టుకున్న బిఎస్ఎఫ్ దళాలు
- September 22, 2016
జమ్ముకాశ్మీర్ యూరీ సెక్టార్లో ఇద్దరు అనుమానితులను ఇండియన్ ఆర్మీ, బిఎస్ఎఫ్ దళాలు పట్టుకున్నాయి. ఈ ఇద్దరూ పాక్ ఆక్రమిత కాశ్మీర్కు చెందినవారు. వీరినుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ఇంటరాగేషన్ నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం యూరీ సెక్టార్లోని ఆర్మీ స్థావరంపై పాక్ ప్రేరిత ఉగ్రవాదుల దాడి అనంతరం భారత బలగాలు అప్రమత్తంగా ఉంటున్నాయి. నవాజ్ హిజ్బుల్ కమాండర్లా మాట్లాడుతున్నారు. యూరీ సెక్టార్లో తాజాగా పట్టుబడినవారు ఉగ్రవాద దాడికి వచ్చారా లేక వారి ఏజెంట్లా అనేది తేలనుంది.
తాజా వార్తలు
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!









