పారాలింపిక్స్లో పాల్గొన్న క్రీడాకారుల్ని కలిసిన మోదీ
- September 22, 2016
బ్రెజిల్లోని రియో డీ జెనిరోలో ఇటీవల జరిగిన పారాలింపిక్స్లో పాల్గొన్న క్రీడాకారుల్ని కలుసుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రియోలో భారత జాతి గౌరవాన్ని చాటి చెప్పిన క్రీడాకారులను ఆయన అభినందిస్తూ వారితో కలిసి తీసుకున్న ఫొటోలను ఆయన ట్విట్టర్లో పంచుకున్నారు. ఈ పోటీల్లో గొప్ప విజయం సాధించిన క్రీడాకారుల్ని అభినందిస్తూ.. వారు ఈ విజయం సాధించేందుకు చేసిన ప్రయత్నాన్ని మోదీ కొనియాడారు.
సెప్టెంబర్ 7 నుంచి 18 వరకు జరిగిన రియో పారాలింపిక్స్లో భారత్ అథ్లెట్లు మరియప్పన్ తంగవేలు, దేవేంద్ర ఝఝరియా స్వర్ణ పతకాలు సాధించగా, వరుణ్సింగ్ భటి కాంస్యం, దీపా మాలిక్ రజత పతకంతో మెరిసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







