పారాలింపిక్స్లో పాల్గొన్న క్రీడాకారుల్ని కలిసిన మోదీ
- September 22, 2016
బ్రెజిల్లోని రియో డీ జెనిరోలో ఇటీవల జరిగిన పారాలింపిక్స్లో పాల్గొన్న క్రీడాకారుల్ని కలుసుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రియోలో భారత జాతి గౌరవాన్ని చాటి చెప్పిన క్రీడాకారులను ఆయన అభినందిస్తూ వారితో కలిసి తీసుకున్న ఫొటోలను ఆయన ట్విట్టర్లో పంచుకున్నారు. ఈ పోటీల్లో గొప్ప విజయం సాధించిన క్రీడాకారుల్ని అభినందిస్తూ.. వారు ఈ విజయం సాధించేందుకు చేసిన ప్రయత్నాన్ని మోదీ కొనియాడారు.
సెప్టెంబర్ 7 నుంచి 18 వరకు జరిగిన రియో పారాలింపిక్స్లో భారత్ అథ్లెట్లు మరియప్పన్ తంగవేలు, దేవేంద్ర ఝఝరియా స్వర్ణ పతకాలు సాధించగా, వరుణ్సింగ్ భటి కాంస్యం, దీపా మాలిక్ రజత పతకంతో మెరిసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









