జంట నగరాల్లో విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవు
- September 22, 2016
హైదరాబాద్ జంట నగరాల్లో విద్యా సంస్థలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులపాటు సెలవులు ప్రకటించింది. నగరంలో కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విద్యా సంస్థలకు సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించింది. .
ఈ భారీ వర్షాలకు హైదరాబాద్లోని పలు కాలనీలు వరదనీటిలోనే చిక్కుకున్నాయి.
రహదారులన్నీ నీటితో నిండడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని మూడు పార్కులను హెచ్ఎండీఏ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సంజీవయ్య, ఇందిరా, లుంబినీ పార్కుల్లోకి శనివారం వరకు సందర్శకులను అనుమతించేది లేదని హెచ్ఎండీఏ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







