జంట నగరాల్లో విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవు
- September 22, 2016
హైదరాబాద్ జంట నగరాల్లో విద్యా సంస్థలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులపాటు సెలవులు ప్రకటించింది. నగరంలో కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విద్యా సంస్థలకు సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించింది. .
ఈ భారీ వర్షాలకు హైదరాబాద్లోని పలు కాలనీలు వరదనీటిలోనే చిక్కుకున్నాయి.
రహదారులన్నీ నీటితో నిండడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని మూడు పార్కులను హెచ్ఎండీఏ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సంజీవయ్య, ఇందిరా, లుంబినీ పార్కుల్లోకి శనివారం వరకు సందర్శకులను అనుమతించేది లేదని హెచ్ఎండీఏ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









