'వీడు గోల్డ్ ఎహే' చిత్రంలో 'కోపాలెందుకు.. బాబోయ్' అనే రెండో పాట విడుదల ..
- September 22, 2016
మద్దిలపాలెం సీఎంఆర్ సెంటర్లో గురువారం సాయంత్రం 'వీడు గోల్డ్ ఎహే' చిత్రంలో 'కోపాలెందుకు.. బాబోయ్' అనే రెండో పాట ఆడియోను యూనిట్ సభ్యులు విడుదల చేశారు. ఈ సందర్భంగా కథానాయకుడు సునీల్ మాట్లాడుతూ తాను నటించిన 'మర్యాద రామన్న' చిత్రం కన్నా ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూడదగిన చిత్రమని, ఈ చిత్రంసరికొత్త కోణంలో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సినీనటి రిచా పటేల్, దర్శకుడు వీరు, చిత్రం యూనిట్ సభ్యులు బెనర్జీ, చరణ్దీప్, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









