భారీ వర్షం కారణంగా పలు విమానాలు ఆలస్యం..
- September 22, 2016
శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. గత ఐదు రోజులుగా నగరంలో భారీగా వర్షం కురుస్తుండడం, అంతేగాక గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండడం వల్ల వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాల రాకపోకల్లో ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, గోవా, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై వెళ్లాల్సిన విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







