భారీ వర్షం కారణంగా పలు విమానాలు ఆలస్యం..

- September 22, 2016 , by Maagulf
భారీ వర్షం  కారణంగా  పలు విమానాలు ఆలస్యం..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. గత ఐదు రోజులుగా నగరంలో భారీగా వర్షం కురుస్తుండడం, అంతేగాక గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండడం వల్ల వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాల రాకపోకల్లో ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, గోవా, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై వెళ్లాల్సిన విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com