పద్మ అవార్డులకు నలుగురి పేర్లు సిఫారసు
- September 23, 2016
పారాలింపిక్స్లో పతకాలు గెలిచిన వారిని దేశంలో ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులకు సిఫారసు చేయనున్నట్లు కేంద్ర క్రీడలశాఖ మంత్రి విజయ్ గోయల్ తెలిపారు. ఈ నెల 7 నుంచి 18వరకు జరిగిన పారాలింపిక్స్లో దేశం తరఫున పాల్గొని పతకాలు సాధించిన నలుగురు అథ్లెట్ల పేర్లను సిఫారసు చేయనున్నట్లు గోయల్ ట్వీట్ చేశారు.
పురుషుల హై జంప్లో స్వర్ణం సాధించిన మరియప్పన్ తంగవేలు, పురుషుల జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన దేవేంద్ర ఝఝారియా, మహిళల షాట్పుట్ విభాగంలో రజతం సాధించిన దీప మాలిక్, పురుషుల హై జంప్లో కాంస్యం సాధించిన వరుణ్ భాటి పేర్లను హోం శాఖకు సిఫారసు చేయనున్నట్లు గోయల్ చెప్పారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







