'కత్తిసండై' సినిమా దీపావళికి విడుదల
- September 26, 2016
విశాల్ కథానాయకుడిగా నటించిన 'కత్తిసండై' సినిమా దీపావళికి విడుదల కానుంది. ఇందులో తమన్నా కథానాయికగా నటించారు. ఇదిలా ఉండగా ప్రముఖ దర్శకుడు మిష్కిన్ దర్శకత్వంలో విశాల్ నటించడానికి అంగీకరించారు. 'తుప్పరివాలన్' పేరిట రూపొందుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఈ చిత్రంలో ప్రసన్న ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. రకుల్ప్రీత్సింగ్ కథానాయిక. పూజా కార్యక్రమంలో విశాల్, వినయ్, ప్రసన్న, దర్శకుడు మిష్కిన్ తదితరులు పాల్గొన్నారు. తన సొంత బ్యానరైన విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై దీనిని నిర్మిస్తున్నారు. అరోల్కరోలి ఈ సినిమాకు సంగీతం సమకూర్చుతున్నారు.థ్రిల్లింగ్ కథాంశంతో 'తుప్పరివాలన్'ను రూపొందిస్తున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







