'కత్తిసండై' సినిమా దీపావళికి విడుదల
- September 26, 2016
విశాల్ కథానాయకుడిగా నటించిన 'కత్తిసండై' సినిమా దీపావళికి విడుదల కానుంది. ఇందులో తమన్నా కథానాయికగా నటించారు. ఇదిలా ఉండగా ప్రముఖ దర్శకుడు మిష్కిన్ దర్శకత్వంలో విశాల్ నటించడానికి అంగీకరించారు. 'తుప్పరివాలన్' పేరిట రూపొందుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఈ చిత్రంలో ప్రసన్న ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. రకుల్ప్రీత్సింగ్ కథానాయిక. పూజా కార్యక్రమంలో విశాల్, వినయ్, ప్రసన్న, దర్శకుడు మిష్కిన్ తదితరులు పాల్గొన్నారు. తన సొంత బ్యానరైన విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై దీనిని నిర్మిస్తున్నారు. అరోల్కరోలి ఈ సినిమాకు సంగీతం సమకూర్చుతున్నారు.థ్రిల్లింగ్ కథాంశంతో 'తుప్పరివాలన్'ను రూపొందిస్తున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









