లేబర్ చట్టాన్ని అతిక్రమించిన 501 మంది కార్మికులు
- September 28, 2016
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ వివరాల ప్రకారం సెప్టెంబర్ 18 నుంచి 24 వరకు లేబర్ చట్టాన్ని ఉల్లంఘించిన కార్మికుల సంఖ్య 501గా తేలింది. ఇన్స్పెక్షన్ టీమ్స్ మొత్తం 477 మంది కార్మికుల్ని పలు నిబంధనల్ని ఉల్లంఘించినట్లు గుర్తించింది. నార్త్ బతినా ప్రాంతంలో అత్యధికంగా 165 నిబంధనల ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి. దహిరా గవర్నరేట్ పరిధిలో ఈ సంఖ్య 97గా ఉంది. మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా 476 మంది కార్మికులు, లేబర్ చట్టాన్ని ఉల్లంఘించిన కారణంగా డిపోర్ట్ చేయబడ్డారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







