ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ ఇ-బిల్లింగ్
- September 28, 2016
మనామా: ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీ (ఇడబ్ల్యుఎ) యుటిలిటీ బిల్స్ నవంబర్ నుంచి ఎలక్ట్రానిక్ విధానంలో జారీ చేయబడనున్నాయి. డిస్ట్రిబ్యూషన్ మరియు కస్టమర్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అద్నాన్ మొహమ్మద్ ఫక్రో మాట్లాడుతూ, డిసెంబర్ నాటికి పూర్తిగా పేపర్ బిల్లింగ్ పద్ధతిని తొలగించే అవకాశాలున్నాయని చెప్పారు. వినియోగదారులు తమ ఇ-మెయిల్ అడ్రస్, అలాగే ఫోన్ నెంబర్లను ఇడబ్ల్యుఎ సిస్టమ్లో అప్డఏట్ చేసుకోవాలనీ, తద్వారా బిల్లులు మిస్ అవడం, కనెక్షన్లు తొలగించబడటం వంటి చర్యలకు లోనుకాకుండా ఉంటారని ఆయన తెలిపారు. ఇడబ్ల్యుఎ-గ్రీన్ నినాదంలో భాగంగా ఇ-గవర్నమెంట్ అథారిటీ సమాయంతో ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







