గోపీచంద్ సినిమా మొదటి షెడ్యూల్ థాయ్లాండ్లో ...
- September 28, 2016
హీరో గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మధ్యే సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. థాయ్లాండ్లో మొదటి షెడ్యూల్ని ప్లాన్ చేశారు. గోపీచంద్పై యాక్షన్ ఎపిసోడ్ను చిత్రీకరిస్తున్నారు. ఇందులో అభిమానులను ఆకట్టుకునేలా ఈ యాక్షన్ ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







