ఆడి క్యూ5 విక్రయాలను ఇండియాలో నిలిపేసింది!
- September 29, 2016
కాలుష్యాలు వెదజల్లుతున్నాయన్న కారణంపై ఆడి క్యూ5 విక్రయాలను ఇండియాలో నిలిపివేస్తున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది. జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడీ.. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఆర్ఏఐ) నిర్వహించిన పరీక్షలో ఈ కారులో అనుకున్నదానికంటే ఎక్కువగా కాలుష్యం వదులుతున్నట్లు తేలింది.
దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలియజేశాయి. డీజిల్ వెర్షన్ కారు నుంచి విడుదలయ్యే నైట్రోజన్ ఆక్సైడ్.. కాలుష్య ప్రమాణాల కంటే ఎక్కువగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. వాహనాలకు వర్తించే నిబంధనలకు లోబడి ఈ కారును తయారు చేసి మళ్లీ విడుదల చేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఎప్పటిలోగా రానున్నదో మాత్రం వెల్లడించలేదు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







