బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను ప్రదర్శిస్తూన్న 'మజ్ను'...
- September 29, 2016
నాచురల్ స్టార్ నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో విడుదలైన చిత్రం 'మజ్ను'. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను ప్రదర్శిస్తూ సక్సెస్ను పొందింది. వరుస హిట్ల మీదున్న నానికి 'మజ్ను' హిట్ మరింత జోష్ను ఇచ్చింది. దీంతో చిత్ర విజయోత్సవ వేడుకను ఫ్యాన్స్ సమక్షంలోనే చేయాలని ప్లాన్ చేశారు. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీలలో వైజాగ్, విజయవాడ, ఏటూరు, రాజమండ్రి ప్రాంతాలకు వెళ్లి మజ్ను చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లలో నానితో పాటు చిత్ర యూనిట్ సెలబ్రేట్ చేసుకోనుంది. ప్రస్తుతం నాని 'నేను లోకల్' సినిమాతో బిజీగా ఉన్నాడు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







