బాంగ్లాదేశ్ కార్మికులు రాయబార కార్యాలయం ఎదుట బైఠాయింపు... నిరసన
- September 29, 2016
కువైట్: కల్దియా లోని బంగ్లాదేశ్ ఎంబసీ వద్ద బుధవారం 100 బాంగ్లాదేశ్ కార్మికులతో బైఠాయింపు నిరసన ప్రదర్శన జరిపేరు. వీరంతా కువైట్ సూపర్ మార్కెట్లు మరియు వివిధ దుకాణాలని రక్షించే ఒక కువైట్ సంస్థలో పని చేస్తున్నారు. ఈ కార్మికులు ఆయా సంస్థలలో గత 11 నెలల క్రితం చేరారు ఆ నాటి నుండి సంస్థ వీరికి నివాస అనుమతులు కల్పించడంలో విఫలమైన నేపథ్యంలో తమ అసహనాన్ని తెలిపారు.
ఈ కాలంలో వారికి ఏ రకమైన గృహావసతిని , గత రెండు నెలల నుంచి చెల్లించలేదని . "మేము ఈ సంస్థ లో దాదాపు ఒక సంవత్సరం నుంచి పనిచేస్తున్నామని . వారు వీసాలు మరియు మంచి వసతి అందించగలమని చెప్పారు , కాని ఏమి జరగలేదని 24 ఏళ్ల మహమ్మద్ జస్సెమ్ చెప్పారు. మేము జీవించడానికి ఏ ప్రదేశం మాకు లేదు. మాకు తగినంత డబ్బు సైతం లేదు. పోలీసు మా రెసిడెన్సీ స్థితిని తనిఖీ చేస్తే, మేము జైలులో ఉండటం ఖాయం అని అన్నాడు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







