స్వచ్ఛ భారత్ పురస్కారాల ప్రధానం..
- September 30, 2016
స్వచ్ఛ భారత్ వార్షికోత్సవం సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ పురస్కారాలు ప్రధానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మోడీతోపాటు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. స్వచ్ఛ భారత్ ను ప్రజలే విజయవంతం చేశారు..ఎన్నికల గురించి ఆలోచించే పార్టీలు.. స్వచ్ఛ భారత్ ను చేపట్టడం నామోషీగా భావిస్తున్నారు అని అన్నారు. స్వచ్ఛభారత్ ఉపయోగాలు మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది.. బంధువులు ఇంటికి వస్తే ముస్తాబు చేసే మన ప్రజలు.. ఊరిలోని పరిశుభ్రత గురించి మాత్రం పట్టించుకోవడం లేదు.. తమ వస్తువులను శ్రద్దగా చూసుకునే జనం.. పదిమంది ఉపయోగించే వస్తువులను శుభ్రంగా ఉంచడంలేదు అని ఆరోపించారు.
తాజా వార్తలు
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!







