పోలీసులను ఆశ్రయించిన బాలుడు...
- October 03, 2016
సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో ఉన్న తన అమ్మ షేక్ షాహీన్, తండ్రి షేక్ ఖాదర్బాషాలను రక్షించాలని కొక్కంటి క్రాస్కు చెందిన షేక్ ఫైరోజ్ తనకల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తల్లిదండ్రులను కదిరికి చెందిన బోకర్లు హిదాయ తుల్లా, అయూబ్లు సౌదీ అరేబియాకు పంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సౌదీ అరేబియాలోని సేఠ్ నుంచి మూడు లక్షలు రూపాయలు తెచ్చుకున్న బ్రోకర్లు తన అమ్మ, నాన్నలను అక్కడికి పంపారన్నారు.సంవత్సరాలు తరబడి పని చేస్తున్నా సేఠ్ ఒక్క పైసా కూడా తన తల్లిదండ్రులకు ఇవ్వలేదని వివరించారు. తన తల్లి ఆరోగ్యం క్షీణించినట్టు ఫోన్లో సమాచారం ఇచ్చిందని తెలిపాడు. మా యమాటలు చెప్పి సౌదీకి పంపి మోసగిం చిన బ్రోకర్లును శిక్షించాలని కోరారు. బ్రోకర్లపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









