పోలీసులను ఆశ్రయించిన బాలుడు...
- October 03, 2016
సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో ఉన్న తన అమ్మ షేక్ షాహీన్, తండ్రి షేక్ ఖాదర్బాషాలను రక్షించాలని కొక్కంటి క్రాస్కు చెందిన షేక్ ఫైరోజ్ తనకల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తల్లిదండ్రులను కదిరికి చెందిన బోకర్లు హిదాయ తుల్లా, అయూబ్లు సౌదీ అరేబియాకు పంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సౌదీ అరేబియాలోని సేఠ్ నుంచి మూడు లక్షలు రూపాయలు తెచ్చుకున్న బ్రోకర్లు తన అమ్మ, నాన్నలను అక్కడికి పంపారన్నారు.సంవత్సరాలు తరబడి పని చేస్తున్నా సేఠ్ ఒక్క పైసా కూడా తన తల్లిదండ్రులకు ఇవ్వలేదని వివరించారు. తన తల్లి ఆరోగ్యం క్షీణించినట్టు ఫోన్లో సమాచారం ఇచ్చిందని తెలిపాడు. మా యమాటలు చెప్పి సౌదీకి పంపి మోసగిం చిన బ్రోకర్లును శిక్షించాలని కోరారు. బ్రోకర్లపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







