సిరిసిల్ల ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తామని: కేసీఆర్
- October 03, 2016
సీఎం కేసీఆర్తో కరీంనగర్ నేతలు సమావేశమయ్యారు. సిరిసిల్లను జిల్లా చేసి ప్రజల కల నెరవేరుస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. సిరిసిల్ల ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తామని కేసీఆర్ తెలిపారు. ప్రజల అభిప్రాయాలతో తీర్మానం చేసి పంపాలని కేసీఆర్ సూచించారు. సీఎంతో భేటీ అనంతరం మంత్రి ఈటెలతో కరీంనగర్ నేతల సమావేశం అయ్యారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









