సిరిసిల్ల ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తామని: కేసీఆర్

- October 03, 2016 , by Maagulf
సిరిసిల్ల ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తామని:  కేసీఆర్

 సీఎం కేసీఆర్‌తో కరీంనగర్ నేతలు సమావేశమయ్యారు. సిరిసిల్లను జిల్లా చేసి ప్రజల కల నెరవేరుస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. సిరిసిల్ల ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తామని కేసీఆర్ తెలిపారు. ప్రజల అభిప్రాయాలతో తీర్మానం చేసి పంపాలని కేసీఆర్ సూచించారు. సీఎంతో భేటీ అనంతరం మంత్రి ఈటెలతో కరీంనగర్‌ నేతల సమావేశం అయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com