రక్తసిక్తమైన బాగ్దాద్ నగరం
- October 03, 2016
ఇరాక్ రాజధాని బాగ్దాద్ బాంబు పేలుళ్లతో దద్దరిలింది. షియాలు అధికంగా ఉండే ప్రాంతంలో జరిగిన ఈ పేలుళ్లలో 15 మంది పౌరులు మృతి చెందారు. అల్-అమిల్లోని ఓ రద్దీ మార్కెట్లో ఉగ్రవాది ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఏడుగురు దుకాణదారులు మృతి చెందగా మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మస్తాల్లో జరిగిన మరో ఆత్మాహుతి దాడిలో ఐదుగురు మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. సబి అల్-బోర్లో ఓ బాంబు పేలడంతో మరో ముగ్గురు పౌరులు మృతి చెందగా 10 మంది గాయపడ్డారు. ఈ దాడులను పోలీసులకు ధ్రువీకరించారు. ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ నుంచీ ప్రకటన విడుదల కాలేదు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







