సర్జికల్ స్ట్రైక్స్ వీడియో పుటేజ్ విడుదలకు మోదీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న ఆర్మీ
- October 05, 2016
సర్జికల్ స్ట్రైక్స్ వీడియో పుటేజ్ విడుదల చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరంలేదని ఇండియన్ ఆర్మీ తేల్చిచెప్పింది. ఈ విషయంపై ప్రధాని నరేంద్రమోదీ అనుమతి ఇస్తే వీడియో పుటేజ్ బయటపెడతామని ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ అసలు జరగలేదన్న పాకిస్థాన్ మీడియా ప్రచారంతోపాటు.. కాంగ్రెస్, ఆప్ నేతలు దానికి వత్తాసు పలుకుతున్న నేపథ్యంలో పక్కా సాక్ష్యాలు బయటపెట్టాలని ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. ఈ వీడియో బయటపెడితే అందరి నోర్లు మూయించవచ్చని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. ప్రధాని నేతృత్వంలో జరిగిన సీసీఎస్ మీటింగ్ ముగిసింది. తాజా పరిస్థితులపై జాతీయ భద్రతా సలహాదారు దోవల్ మోదీకి నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









