సర్జికల్ స్ట్రైక్స్ వీడియో పుటేజ్ విడుదలకు మోదీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న ఆర్మీ
- October 05, 2016
సర్జికల్ స్ట్రైక్స్ వీడియో పుటేజ్ విడుదల చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరంలేదని ఇండియన్ ఆర్మీ తేల్చిచెప్పింది. ఈ విషయంపై ప్రధాని నరేంద్రమోదీ అనుమతి ఇస్తే వీడియో పుటేజ్ బయటపెడతామని ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ అసలు జరగలేదన్న పాకిస్థాన్ మీడియా ప్రచారంతోపాటు.. కాంగ్రెస్, ఆప్ నేతలు దానికి వత్తాసు పలుకుతున్న నేపథ్యంలో పక్కా సాక్ష్యాలు బయటపెట్టాలని ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. ఈ వీడియో బయటపెడితే అందరి నోర్లు మూయించవచ్చని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. ప్రధాని నేతృత్వంలో జరిగిన సీసీఎస్ మీటింగ్ ముగిసింది. తాజా పరిస్థితులపై జాతీయ భద్రతా సలహాదారు దోవల్ మోదీకి నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







