ఇద్దరు హీరోలు. ఇద్దరు హీరోయిన్ల రేర్ కాంబోలో ఓ మూవీ ...

- October 05, 2016 , by Maagulf
ఇద్దరు హీరోలు. ఇద్దరు హీరోయిన్ల రేర్ కాంబోలో ఓ మూవీ ...

టాలీవుడ్ లో ఇదో సరికొత్త ప్రయోగం.. ఇద్దరు హీరోలు. ఇద్దరు హీరోయిన్ల రేర్ కాంబోలో ఓ మూవీ రానుంది. హీరోలు సాయిధరం తేజ్, కళ్యాణ్ రాం, హీరోయిన్లు రెజీనా, త్రిష ఒకే సినిమాలో నటించనున్నారు. రవి కుమార్ దర్శకత్వంలో కె.ఎస్. రామారావు దీన్ని తెరకెక్కిస్తున్నారు. రామకృష్ణ అనే టైటిల్ ని దీనికి నిర్ణయించారు. త్వరలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమవుతుందని, ఆ వెంటనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలిపాయి. చాలా కాలం తరువాత త్రిష తిరిగి టాలీవుడ్ కి దగ్గరవుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com