ఇద్దరు హీరోలు. ఇద్దరు హీరోయిన్ల రేర్ కాంబోలో ఓ మూవీ ...
- October 05, 2016
టాలీవుడ్ లో ఇదో సరికొత్త ప్రయోగం.. ఇద్దరు హీరోలు. ఇద్దరు హీరోయిన్ల రేర్ కాంబోలో ఓ మూవీ రానుంది. హీరోలు సాయిధరం తేజ్, కళ్యాణ్ రాం, హీరోయిన్లు రెజీనా, త్రిష ఒకే సినిమాలో నటించనున్నారు. రవి కుమార్ దర్శకత్వంలో కె.ఎస్. రామారావు దీన్ని తెరకెక్కిస్తున్నారు. రామకృష్ణ అనే టైటిల్ ని దీనికి నిర్ణయించారు. త్వరలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమవుతుందని, ఆ వెంటనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలిపాయి. చాలా కాలం తరువాత త్రిష తిరిగి టాలీవుడ్ కి దగ్గరవుతోంది.
తాజా వార్తలు
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం









