భారత వెబ్సైట్లను హ్యాక్ చేస్తున్న పాక్ హ్యాకర్లు..
- October 05, 2016
ఏడు వేలకు పైగా భారత వెబ్సైట్లను హ్యాక్ చేయడమే కాక, ఆ సైట్ల వివరాలను మంగళవారం విడుదల చేసి ఇవే కాదు, ఇంకా చేస్తాం అని హెచ్చరించారు పాక్ హ్యాకర్లు. అయితే హ్యాక్ చేసినవారు నిపుణులు కారని సైబర్ సెక్యూరిటీ అధికారులు వెల్లడించారు. హ్యాకైన వెబ్సైట్లలో హిందీ పాటలు, హ్యాకర్ల లోగోలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. హ్యాకర్లు గతంలోనూ టాటా మోటర్స్, ఏఐఏడీఎంకే, తాజ్మహల్ వెబ్సైట్లను హ్యాక్ చేశారు. ఇప్పుడు హ్యాకైన వెబ్సైట్లలో ఎక్కువగా సాధారణ వెబ్సైట్లేనని దీనిని బట్టి చూస్తే భారత వెబ్సైట్లు హ్యాకింక్కు ఎంతవీలుగా ఉన్నాయో తెలుస్తోందని నిపుణులు అన్నారు.జనవరి 2010 నుంచి డిసెంబరు 2015 వరకు 1,490 ప్రభుత్వ వెబ్సైట్లు హ్యాకయ్యాయని ఐటీ మంత్రిత్వ శాఖ ఓ నివేదికలో వెల్లడించింది.
తాజా వార్తలు
- కొత్తగా ప్రపోజ్ చేస్తానని పిలిచి.. బెంగుళూరులో ఘోరం
- టాలీవుడ్లో విషాదం..చిట్టిబాబు కన్నుమూత
- వైభవంగా కేదార్నాథ్ ఆలయ పునఃప్రారంభం..
- సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ
- పహల్గామ్ బాధితులకు ప్రధాని మోదీ నివాళి
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!









