భారత వెబ్సైట్లను హ్యాక్ చేస్తున్న పాక్ హ్యాకర్లు..
- October 05, 2016
ఏడు వేలకు పైగా భారత వెబ్సైట్లను హ్యాక్ చేయడమే కాక, ఆ సైట్ల వివరాలను మంగళవారం విడుదల చేసి ఇవే కాదు, ఇంకా చేస్తాం అని హెచ్చరించారు పాక్ హ్యాకర్లు. అయితే హ్యాక్ చేసినవారు నిపుణులు కారని సైబర్ సెక్యూరిటీ అధికారులు వెల్లడించారు. హ్యాకైన వెబ్సైట్లలో హిందీ పాటలు, హ్యాకర్ల లోగోలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. హ్యాకర్లు గతంలోనూ టాటా మోటర్స్, ఏఐఏడీఎంకే, తాజ్మహల్ వెబ్సైట్లను హ్యాక్ చేశారు. ఇప్పుడు హ్యాకైన వెబ్సైట్లలో ఎక్కువగా సాధారణ వెబ్సైట్లేనని దీనిని బట్టి చూస్తే భారత వెబ్సైట్లు హ్యాకింక్కు ఎంతవీలుగా ఉన్నాయో తెలుస్తోందని నిపుణులు అన్నారు.జనవరి 2010 నుంచి డిసెంబరు 2015 వరకు 1,490 ప్రభుత్వ వెబ్సైట్లు హ్యాకయ్యాయని ఐటీ మంత్రిత్వ శాఖ ఓ నివేదికలో వెల్లడించింది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







