అసభ్యకరమైన ఫొటోల పోస్టింగ్: మహిళ అరెస్ట్
- October 06, 2016
మనామా: బహ్రెయిన్కి చెందిన ఓ మహిళ, ఆన్లైన్ ద్వారా అసభ్యకరమైన ఫొటోల్ని పోస్ట్ చేసిన కేసులో ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. 21 ఏళ్ళ మహిళ, ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా పోర్నోగ్రఫీ మెటీరియల్ని పోస్ట్ చేస్తోంది. ఈ వీడియోల ద్వారా పురుషుల్ని ఆకర్షించే ప్రయత్నం ఏసిందామె. ఓ వ్యక్తి ఆమెతో సెక్సువల్ ఎఫైర్ కోసం పెద్ద మొత్తంలో సొమ్మును ఆమె అకౌంట్లో వేయడం కూడా జరిగింది. పురుషుల్ని ఫేక్ మరియు అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలతో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆ మహిళ గురించి ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఆమెను పట్టుకున్నారు. న్యాయస్థానం విధించిన శిక్షను హై క్రిమినల్ అప్పీల్స్ కోర్ట్ సమర్థించింది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







