అతి తక్కువ ప్రీమియంకే రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్
- October 06, 2016
దీపావళి పండుగ సమీపిస్తున్న సందర్భంగా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ ఒక్కపైసా రుసుంతో ట్రావెల్ ఇన్సూరెన్స్ను ప్రవేశపెట్టింది. 92పైసలున్న ట్రావెల్ ఇన్సూరెన్స్ను శుక్రవారం నుంచి ఒక్కపైసాకు తగ్గిస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్ 1నుంచి రైల్వేశాఖ ప్రయాణికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం ప్రవేశపెట్టింది. అక్టోబర్ 31 వరకూ మాత్రమే ఈ ఒక్కపైసా ఇన్సూరెన్స్ పథకం అమలులో ఉంటుంది. అత్యధిక సంఖ్యలో ప్రయాణికులకు చేరువయ్యేందుకు ఈ పథకం ఉపయోగపడనుందని ఐఆర్సీటీసీ ఛైర్మన్ ఏకే మనోచా పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం 2016-17 రైల్వే బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఈ బీమాను అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!









