తెలంగాణ ఉద్యోగులకు దసరా సెలవులు లేవు
- October 06, 2016
కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగులు దసరా సెలవుల్లోనూ పనిచేయనున్నారు. సచివాలయంలో ముఖ్య విభాగం ఉద్యోగులు విధులకు హాజరు కావాలని ప్రభుత్వం నిర్ణయించింది. 8, 9, 10 తేదీల్లో ఉద్యోగులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. సాధారణ పరిపాలన శాఖ, హోం, ఫైనాన్స్, రెవెన్యూ విభాగాలకు చెందిన అధికారులు హాజరు కావాలని సూచించింది.
పండుగ రోజుల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు కాంపన్సేటరీ, క్యాజువల్ లీవు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దసరా పండుగ రోజున కొత్త జిల్లాలు ప్రారంభించనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







